Central Government notices: తెలంగాణ సర్కారుకు కేంద్రం షాక్.. నోటీసులు జారీ

-

Central Government notices to telangana Government: తెలంగాణ సర్కారుకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఉపాధి హామీ పథకం విషయంలో కీలక నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో జగరిగిన అవకతవకలపై కేంద్రం సీరియస్ అయింది. ఈ పథకం కోసం రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేసిన నిధుల గురించి పేర్కొంది. ఉపాధి హామీ పథకంలో దారి మళ్లించిన రూ.152 కోట్లు చెల్లించాలని నోటీసుల్లో వెల్లడించింది. రెండు రోజుల్లో నిధులను చెల్లించాలని హెచ్చరించింది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...