Central Government notices: తెలంగాణ సర్కారుకు కేంద్రం షాక్.. నోటీసులు జారీ

-

Central Government notices to telangana Government: తెలంగాణ సర్కారుకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఉపాధి హామీ పథకం విషయంలో కీలక నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో జగరిగిన అవకతవకలపై కేంద్రం సీరియస్ అయింది. ఈ పథకం కోసం రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేసిన నిధుల గురించి పేర్కొంది. ఉపాధి హామీ పథకంలో దారి మళ్లించిన రూ.152 కోట్లు చెల్లించాలని నోటీసుల్లో వెల్లడించింది. రెండు రోజుల్లో నిధులను చెల్లించాలని హెచ్చరించింది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...

Gold Prices | ఇండియాలో రూ. లక్ష వైపు పరుగులు పెడుతున్న బంగారం ధరలు

Gold Prices | ప్రపంచ వాణిజ్య యుద్ధం, US డాలర్ బలహీనతపై...