Central Government notices: తెలంగాణ సర్కారుకు కేంద్రం షాక్.. నోటీసులు జారీ

-

Central Government notices to telangana Government: తెలంగాణ సర్కారుకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఉపాధి హామీ పథకం విషయంలో కీలక నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో జగరిగిన అవకతవకలపై కేంద్రం సీరియస్ అయింది. ఈ పథకం కోసం రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేసిన నిధుల గురించి పేర్కొంది. ఉపాధి హామీ పథకంలో దారి మళ్లించిన రూ.152 కోట్లు చెల్లించాలని నోటీసుల్లో వెల్లడించింది. రెండు రోజుల్లో నిధులను చెల్లించాలని హెచ్చరించింది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...