Central Government notices: తెలంగాణ సర్కారుకు కేంద్రం షాక్.. నోటీసులు జారీ

-

Central Government notices to telangana Government: తెలంగాణ సర్కారుకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఉపాధి హామీ పథకం విషయంలో కీలక నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో జగరిగిన అవకతవకలపై కేంద్రం సీరియస్ అయింది. ఈ పథకం కోసం రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేసిన నిధుల గురించి పేర్కొంది. ఉపాధి హామీ పథకంలో దారి మళ్లించిన రూ.152 కోట్లు చెల్లించాలని నోటీసుల్లో వెల్లడించింది. రెండు రోజుల్లో నిధులను చెల్లించాలని హెచ్చరించింది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ జట్టులో తెలుగు తేజం

తెలుగు తేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్ లోనూ...

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....