రూ.2 వేల నోట్లు మార్చాలా.. పాతబస్తి వ్యక్తి వినూత్న నిర్ణయం!

-

Hyderabad |రూ.2వేల నోటు రద్దు చేస్తూ ఆర్​బీఐ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం విధితమే. మే 23 నుంచి సెప్టెంబర్​ 30వ తేదీ లోగా రూ.2వేల నోటును బ్యాంకులు, ఆర్​బీఐ కార్యాలయాలలో మార్చుకోవాలని ప్రజలకు సూచించింది. ఒక్క రోజులో గరిష్ఠంగా రూ.20వేల వరకు ఎక్స్​చేంజ్​ చేసుకునేందుకు అవకాశమిచ్చింది. ఈ నెల 23వ తేదీ నుంచే బ్యాంకుల్లో రూ.2వేల నోట్లు ఎక్స్​చేంజ్​ ప్రక్రియ ప్రారంభమయ్యింది. అయితే రూ.2వేల నోటు రద్దు చేస్తూ ఆర్​బీఐ సంచలన నిర్ణయం తీసుకున్న నాటి నుంచే మార్కెట్​లో వ్యాపార లావాదేవీలతో పాటు హోటళ్లు ఎక్కడ కూడా 2వేల నోటును తీసుకోవడం లేదు. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్​ మీడియాలో హల్​చల్​ చేస్తున్నాయి.

- Advertisement -

Hyderabad |బ్యాంకుల్లో క్యూలైన్​ లో నిలబడి నానావస్థలు పడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదని పాతబస్తీలోని ఓ పెట్రోల్ యాజమాన్యం విన్నూత్నంగా ఆలోచించి ​ బంక్​ రూ.2వేల నోటుకు బంపర్​ ఆఫర్​ ఇవ్వడమే గాకుండా ఓ నిబంధనను కూడా (షరతులు వర్తిస్తాయి) పెట్టింది. పాతబస్తీ చాంద్రాయణగుట్టలోని నయారా పెట్రోల్​ బంక్​లో రూ.500 పెట్రోలు పోసుకుంటేనే రూ.2వేల నోటుకు చిల్లర ఇస్తామని ఓ నోటీసు బోర్డును అతికించింది. దీంతో పలువురు ఉంటే మన వాహనంలోనే పెట్రోలు ఉంటది కదా.. పెట్రోలు పోసుకుని 2వేల నోటును వదిలించుకోవడానికే రూ.500 పెట్రోల్​ పోసుకోవడానికి కూడా వెనుకాడక పోవడం గమనార్హం.

Read Also:
1. శరీరాన్ని ముక్కలు చేసి చంపిన 40 మొసళ్లు
2. కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...