BRS Party: భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుకలు

-

CM KCR Officially Launches Bharat Rashtra Samithi(BRS): సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ లో BRS ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. తొలుత కేంద్ర ఎన్నికల సంఘం TRS ను BRS party గా ఆమోదం తెలుపుతూ పంపిన లేఖపై సుముహర్తమైన మధ్యాహ్నం 1:20 గంటలకు సంతకం చేసారు. నేటి నుండి BRS గా మారిన TRS పార్టీ. ఈ ఆవిర్భావ వేడుకలకు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీ(ఎస్) నాయకుడు హెచ్ డి కుమారస్వామి, సినీ నటుడు ప్రకాష్ రాజ్ హాజరయ్యారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో కూడా వీరు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

దేశ రాజకీయాల్లో మార్పు కోసం TRS పేరును BRS గా మారుస్తూ ఈ ఏడాది అక్టోబర్ 5న తీర్మానం చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. ఈ తీర్మానాన్ని పరిశీలించిన ఈసీ TRS పేరును BRS గా మారుస్తూ KCR కు ఈ నెల 8వ తేదీన లేఖ పంపిన విషయం తెలిసిందే.

Read Also: ఇద్దరి సీఎం ల డ్రామాలు.. స్కామ్ డైవర్షన్ కోసమే!

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ జట్టులో తెలుగు తేజం

తెలుగు తేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్ లోనూ...

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....