SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

-

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు ఏమైనా తెలిశాయా అని అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడి పరిస్థితులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy), సాగునీటి పారుదల శాఖ సహాదారు ఆదిత్యనాథ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో(Vem Narender Reddy) సమీక్ష నిర్వహించారు.

- Advertisement -

ఈ సందర్బంగా సహాయక చర్యల్లో మరింత వేగం పెంచాలని సూచించారు సీఎం. అదే విధంగా ఈ ఘటనలో(SLBC) గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్న అంశంపై కూడా సీఎం ఆరా తీశారు. ఒక్క ప్రాణం కూడా పోకుండా రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

Read Also: ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..
Follow Us : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...