Farmhouse Case:ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మలుపు.. నేడు సిట్ విచారణ

-

Crucial development will take place in the Farmhouse Case today in telangana: తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రోజు రోజుకు కీలక మలుపులు తీరుగుతుంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని సిట్ ఆఫీసులో విచారణకు రావాలని బీఎల్ సంతోష్, శ్రీనివాస్, తుషార్, జగ్గుస్వామిలకు సిట్ నోటీసులు జారీ చేసింది. కాగా.. ఈ సిట్ విచారణకు బీఎల్ సంతోష్ హాజరు అవుతారా? లేదా..? అనే ఉత్కంఠ రాష్ట్రంలో నెలకొంది. సంతోష్ విచారణకు హాజరై సిట్‌కు సహకరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే..

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...