Farmhouse Case:ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మలుపు.. నేడు సిట్ విచారణ

-

Crucial development will take place in the Farmhouse Case today in telangana: తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రోజు రోజుకు కీలక మలుపులు తీరుగుతుంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని సిట్ ఆఫీసులో విచారణకు రావాలని బీఎల్ సంతోష్, శ్రీనివాస్, తుషార్, జగ్గుస్వామిలకు సిట్ నోటీసులు జారీ చేసింది. కాగా.. ఈ సిట్ విచారణకు బీఎల్ సంతోష్ హాజరు అవుతారా? లేదా..? అనే ఉత్కంఠ రాష్ట్రంలో నెలకొంది. సంతోష్ విచారణకు హాజరై సిట్‌కు సహకరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే..

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...