Farmhouse Case:ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మలుపు.. నేడు సిట్ విచారణ

-

Crucial development will take place in the Farmhouse Case today in telangana: తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రోజు రోజుకు కీలక మలుపులు తీరుగుతుంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని సిట్ ఆఫీసులో విచారణకు రావాలని బీఎల్ సంతోష్, శ్రీనివాస్, తుషార్, జగ్గుస్వామిలకు సిట్ నోటీసులు జారీ చేసింది. కాగా.. ఈ సిట్ విచారణకు బీఎల్ సంతోష్ హాజరు అవుతారా? లేదా..? అనే ఉత్కంఠ రాష్ట్రంలో నెలకొంది. సంతోష్ విచారణకు హాజరై సిట్‌కు సహకరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే..

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

పెళ్ళై పిల్లలున్న వ్యక్తితో డేటింగ్‌పై సాయిపల్లవి క్లారిటీ

సాయి పల్లవి(Sai Pallavi) ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. నేచురల్ బ్యూటీగా...

అసెంబ్లీలో వాళ్లందర్నీ నిలబెట్టిన సీఎం..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని...