Farmhouse Case:ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మలుపు.. నేడు సిట్ విచారణ

-

Crucial development will take place in the Farmhouse Case today in telangana: తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రోజు రోజుకు కీలక మలుపులు తీరుగుతుంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని సిట్ ఆఫీసులో విచారణకు రావాలని బీఎల్ సంతోష్, శ్రీనివాస్, తుషార్, జగ్గుస్వామిలకు సిట్ నోటీసులు జారీ చేసింది. కాగా.. ఈ సిట్ విచారణకు బీఎల్ సంతోష్ హాజరు అవుతారా? లేదా..? అనే ఉత్కంఠ రాష్ట్రంలో నెలకొంది. సంతోష్ విచారణకు హాజరై సిట్‌కు సహకరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే..

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Loksabha Polling: ప్రశాంతంగా కొనసాగుతోన్న తొలి విడత పోలింగ్

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం...

Viveka Murder | వైయస్ వివేకా హత్య కేసుపై కడప కోర్టు సంచలన తీర్పు

ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా జరుగుతోంది. అధికార, విపక్ష నేతలు ఒకరిపై...