Etala Rajender: ఈసారి సెంటిమెంట్ వర్కౌట్ కాదు

-

Etala Rajender Comments On CM KCR: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. TRS పార్టీ తెలంగాణ సాధనకోసం ఏర్పడిందని.. BRS ఏర్పాటుతో కేసీఆర్ కు తెలంగాణతో ఉన్న బంధం తెగిపోయిందని అన్నారు. నల్గొండ నియోజకవర్గంలో ప్రజాగోస – బీజేపీ భరోసాయాత్ర బైక్ ర్యాలీ లో పాల్గొన్న ఈటల.. ఈసారి ఎన్నికల్లో సెంటిమెంట్ పని చేయదని,  మళ్లీ సెంటిమెంటును రగిలించేందుకు  టీఆర్ఎస్, వైసీపీ తో కలిసి  చేసే డ్రామాలను ప్రజలు నమ్మరని అన్నారు. ఇందులో భాగంగానే ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి తో కలిసి రెండు రాష్ట్రాలు కలిసుండాలనే సెంటిమెంటును తెరపైకి తీసుకువచ్చారని ఆరోపించారు.

Read Also: ‘అబ్ కి బార్ కిసాన్ సర్కార్’ ఇదే BRS నినాదం: KCR

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sathya Sai District | ఏపీలో ఒకే ఫ్యామిలీలో నలుగురు మృతి… సైనైడ్ కారణమా?

ఏపీ శ్రీ సత్యసాయి జిల్లాలో(Sathya Sai District) దారుణ ఘటన చోటు...

HCU Land Dispute | ‘భూమి బదిలీకి HCU అంగీకరించలేదు’

HCU Land Dispute | హైదరాబాద్ విశ్వవిద్యాలయం (HCU) సోమవారం 2024...