Supreme court : ఫాంహౌస్ కేసు విచారణ వాయిదా.. సుప్రీంకోర్టు

-

Farmhouse Case hearing adjourned in Supreme Court :తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. స్థానిక కోర్టులో ఈ రోజు బెయిల్ పిటిషన్‌పై ఉత్తర్వులు రానున్న క్రమంలో విచారణను శుక్రవారానికి వాయిదా వేయాలని నిందితుల తరపు న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు. కాగా ఈ కేసు పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విక్రమ్‌నాథ్‌లు విచారణ ఈనెల 21కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే.. ఈ కేసులో హైకోర్టు నిందితుల బెయిల్‌ను నిరాకరించి రిమాండ్‌కు అనుమతి ఇవ్వడంతో, హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ నిందితులు సుప్రీంను ఆశ్రయించారు. కాగా.. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఏసీబీ ప్రత్యేక కోర్టు బెయిల్ పిటిషన్‌‌పై ఉత్తర్వులు ఇవ్వనుంది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జగన్ మనోవేదన మీకు గుర్తుకు రాలేదా? సౌభాగ్యమ్మకు అవినాశ్ తల్లి కౌంటర్

ఏపీలో ఎన్నికల వేళ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులు తీవ్ర...

భువనేశ్వరి బూతుల ఆడియో వైరల్.. తీవ్రంగా స్పందించిన టీడీపీ..

ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. పోలింగ్‌కు రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో...