రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

-

రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాజేంద్రనగర్‌ ఆరంఘర్‌ చౌరస్తా 315 పిల్లర్ వద్ద స్క్రాప్ దుకాణంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్నారు. విద్యుదాఘాతంతోనే ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తుంది. ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sri Rama Navami | శ్రీరామనవమి రోజు వీటిని నైవేద్యంగా పెడితే కోరికలు నెరవేరుతాయి!!

శ్రీరామనవమి(Sri Rama Navami) రోజు ప్రసాదాలు అనగానే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా...

PM Modi | భారత్ శ్రీలంక మధ్య కుదిరిన ఏడు అవగాహన ఒప్పందాలు

ప్రధాని మోదీ(PM Modi) శనివారం శ్రీలంకలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఇరు...