రెచ్చిపోయిన హిజ్రాలు.. హైదరాబాద్ నడిరోడ్డుపై గ్యాంగ్ వార్

-

Gang war between hijras in hyderabad: హైదరాబాదులో హిజ్రాలు ఒక్కసారిగా రెచ్చిపోయారు. బంజారాహిల్స్ లో నడిరోడ్డు పై కూర్చుని వీరంగం సృష్టించారు. ఏరియాలో పంచుకొని డబ్బులు వసూలు చేస్తున్నారు. నకిలీ ఒరిజినల్ అంటూ గ్యాంగ్ వార్లకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో హిజ్రా గ్యాంగ్ రెచ్చిపోయింది. రౌడీలను మెయింటైన్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారంటూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఈ గ్రూపు తగాదాల గొడవ పోలీస్ స్టేషన్ కు చేరింది. తమను రౌడీలతో కలిసి వేధిస్తున్న హిజ్రా నాయకురాలు మోనాలిసా మీద చర్యలు తీసుకోవాలంటూ ఓ వర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తమకు న్యాయం చేయాలంటూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. పోలీసుల విధులను అడ్డగించారు. దీంతో పోలీసులు వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

- Advertisement -

Read Also:
గుడివాడలో హైటెన్షన్.. పోటాపోటీగా రంగా వర్ధంతి నిర్వహిస్తున్న టీడీపీ, వైసీపీ

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తెలంగాణలో ప్రధాని మోదీ ఎన్నికల పర్యటన ఖరారు

తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. మెజార్టీ...

Inter Results | తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి

తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని...