Governor Tamilisai: విద్యార్థుల కోసం వీసీతో రెండు సార్లు చర్చించ

-

Governor Tamilisai responded to the agitation of jntu students: ఇంజినీరింగ్ విద్యార్థుల గ్రేస్‌ మార్కులు పెంచాలని జేఏన్‌టీయూ కీలక నిర్ణయం పై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరాజన్ స్పందించారు. విద్యార్థుల అభ్యర్థనను హృదయపూర్వకంగా స్వీకరించినట్లు పేర్కొన్నారు. విద్యార్థుల అభ్యర్థన మేరకు రాజ్‌భవన్‌లో వీసీతో రెండు సార్లు చర్చించినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో సబ్జెక్ట్స్ లోని గ్రేస్ మార్కుల పెంపుపై, విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉండే విధంగా నిర్ణయం తీసుకున్నారని అన్నారు. సబ్జెక్ మినహాయింపులు, ఇబ్బందులు, విద్యార్థులకు జరిగే నష్టాన్ని వివరించిన వీసీ తనకు వివరించారని.. సబ్జెక్టు మినహాయింపు సాధ్యం కాదని స్పష్టం చేసినట్లు తమిళిసై వెల్లడించారు. కాగా..తన అభ్యర్థన మేరకు గ్రేస్ మార్కులు పెంచారని.. విద్యార్థులు ఆశావాద దృక్పథంతో ముందుకు వెళ్లాలని సూచించారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హైదారాబాద్ లో మహిళా పోలీసుల కోసం వినూత్న నిర్ణయం

మహిళా పోలీసుల కోసం హైదరాబాద్ పోలీసులు వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టారు....

ముగ్గురు భారతీయుల్ని ఆరెస్ట్ చేసిన కెనడా పోలీస్

ఖలిస్తాన్ సపరేటిస్ట్ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Nijjar) హత్యకేసులో ముగ్గురు...