Harish Rao | రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు మంత్రి హరీశ్ రావు కీలక ఆదేశం

-

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. చెరువులు, ప్రాజెక్టుల నిండుకుండలను తలపిస్తున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు(Harish Rao) సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు ఎమర్జెన్సీ వైద్యసేవలు అందించేందుకు అవసరమైతే హెలికాప్టర్‌ను వినియోగిస్తామని చెప్పారు. వైద్యారోగ్యశాఖ సన్నద్ధత, ప్రజారోగ్య పరిరక్షణకు తీసుకోవలసిన చర్యలపై అన్ని విభాగాల ఉన్నతాధికారులు, జిల్లా వైద్యాధికారులతో సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

Read Also: భాగ్యలక్ష్మి అమ్మవారికి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...