కాంగ్రెస్ vs బీఆర్ఎస్.. తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత..

-

తెలంగాణ భవన్(Telangana Bhavan) దగ్గర హైటెన్షన్ నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు దాడులు చెలరేగడంతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా తయారయ్యాయి. తెలంగాణ భవన్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు యత్నించారు. వారిని అడ్డుకోవడం కోసం భారీ సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు అక్కడకు చేరుకున్నాయి ఈ క్రమంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం కాస్తా దాడులుగా మారాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టడానికి విఫల యత్నం చేస్తున్నారు.

Read Also: ఖర్గేను ఆరా తీసిన మోదీ.. జాగ్రత్త అంటూ సూచన..
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sathya Sai District | ఏపీలో ఒకే ఫ్యామిలీలో నలుగురు మృతి… సైనైడ్ కారణమా?

ఏపీ శ్రీ సత్యసాయి జిల్లాలో(Sathya Sai District) దారుణ ఘటన చోటు...

HCU Land Dispute | ‘భూమి బదిలీకి HCU అంగీకరించలేదు’

HCU Land Dispute | హైదరాబాద్ విశ్వవిద్యాలయం (HCU) సోమవారం 2024...