Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే కు మరో రెండు నోటీసులు

-

Hyderabad cops issue notice to Raja Singh for making offensive Remarks: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మంగళహాట్ పోలీసులు మరో రెండు షోకాజ్ నోటీసులు జారీ చేసారు. డిసెంబర్ 6 న బ్లాక్ డే సందర్భంగా సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై రాజాసింగ్ కు నోటీసులు జారీ చేసారు. రెండు రోజుల్లోగా నోటీసుకు రిప్లై ఇవ్వాలని లేని పక్షంలో లీగల్ యాక్షన్ తీసుకుంటామని కోరారు.

- Advertisement -

1992లో కర సేవకులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ, బలిదానాలు స్మరిస్తూ పెట్టిన పోస్ట్ ఎక్కడ కూడా వివాదాస్పదం లేదని రాజసింగ్(Raja Singh) వెల్లడించారు. లవ్ జిహాద్ శ్రద్ధ మర్డర్ కేసులో సోషల్ మీడియా  లో వైరల్ అవుతున్న మీమ్ కి రాజాసింగ్ సంబంధం లేదని, పోలీసులు ఇచ్చిన నోటీసులకి  రేపటిలోగా  పూర్తి స్థాయి లిఖిత పూర్వక వివరణ ఇస్తామని రాజాసింగ్ లాయర్‌ కరుణసాగర్‌ పేర్కొన్నారు.

Read Also: మానుకోట రాళ్లకు మళ్ళీ పని చెప్పకండి!

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి ఎవరంటే..?

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని బీజేపీ ప్రకటించింది. మాజీ మంత్రి సదాలక్ష్మి,...

వైసీపీ అభ్యర్థికి 18నెలల జైలు శిక్ష.. విశాఖ కోర్టు సంచలన తీర్పు..

దళితులకు శిరోముండనం కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ...