Pranay Murder Case | ప్రణయ్ కేసు తీర్పు ఎంతో ఆదర్శవంతం: రంగనాథ్

-

Pranay Murder Case | ప్రణయ్-అమృత కేసులో న్యాయస్థానం తుది తీర్పు వెలువరించింది. ఈకేసులో ఏ2గా ఉన్న సుభాష్ కుమార్‌కు మరణశిక్ష విధించడంతో పాటు మిగిలిన ఆరుగురికి జీవితఖైదు విధించింది. ఈ తీర్పుపై ఈ కేసును హ్యాండిల్ చేసిన పోలీస్ కమిషనర్ ప్రస్తుతం హైడ్రా కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రంగనాథ్(Ranganath) స్పందించారు. ఈ తీర్పు ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. ‘‘ఈ కేసులో తీర్పు రావడం ఆలస్యం అయినా.. న్యాయం జరిగింది. కోర్టులో బాధితులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పడానికి ఈ తీర్పు నిదర్శనం. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన అధికారులు, సాక్షులకు అభినందనలు’’ అని తెలిపారు.

Read Also: ఆడపిల్లకి రూ.50 వేలు ఇస్తా.. ఎంపీ అప్పల నాయుడు
Follow Us : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | బీజేపీ ఎంపీతో కలిసి HCU భూముల్లో రేవంత్ భారీ స్కామ్ -KTR

KTR - Revanth Reddy | కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం...

Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం

26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు...