బ్రేకింగ్: హైదరాబాద్ సీపీగా శ్రీనివాస్‌రెడ్డి

-

IPS Officers Transfers | తెలంగాణలో పలువురు ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ పోలీస్ కమిషనర్‌గా కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే సైబరాబాద్‌ సీపీగా అవినాష్‌ మహంతి, రాచకొండ సీపీగా సుధీర్‌బాబు, నార్కోటిక్‌ బ్యూరో డైరెక్టర్‌గా సందీప్‌ శాండిల్యను నియమించింది. ఇప్పటి వరకు సైబరాబాద్‌, రాచకొండ సీపీలుగా వ్యవహరించిన స్టీఫెన్‌ రవీంద్ర, దేవేంద్రసింగ్‌ చౌహాన్‌లను డీజీపీకి రిపోర్టు చేయాలని ఆదేశించింది.

- Advertisement -

కాగా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చాక హైదరాబాద్ సీపీగా ఉన్న సీవీ ఆనంద్‌ను పక్కనపెట్టిన కేంద్ర ఎన్నికల సంఘం ఆయన స్థానంలో సందీప్ శాండిల్యను నియమించింది. దీంతో అప్పటి నుంచి పోలీస్ కమిషనర్‌గా శాండిల్య కొనసాగుతూ వస్తున్నారు.

IPS Officers Transfers

Read Also: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే: మంత్రి కోమటిరెడ్డి
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) దేశంలోనే రెండో అత్యున్నతమైన పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. రాష్ట్రపతి...

జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దు: సీబీఐ

YS Jagan Foreign Tour | విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి...