హైదరాబాద్‌లో మరోసారి ఐటీ అధికారులు దాడులు

-

హైదరాబాద్‌(Hyderabad)లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు జరుపుతున్నారు. మంగళవారం తెల్లవారుజామునుంచే సోదాలు జరుపుతున్నారు. ప్రముఖ వస్త్ర దుకాణమైన కళామందిర్ సంస్థలో సోదాలు జరుపుతుంది. పన్నును భారీగా ఎగవేశారన్న ఆరోపణలతో ఈ సోదాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్నంతో పాటు ఏకకాలంలో 20 చోట్ల ఐటీశాఖ అధికారులు దాడులు జరుపుపుతున్నారు. విశాఖకు చెందిన పలు వ్యాపారుల ఇళ్లలో కూడా ఐటీ శాఖ దాడులు నిర్వహిస్తుందని చెబుతుంది. పెద్దయెత్తున పన్ను ఎగవేశారన్న సమాచారంపై ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.

- Advertisement -
Read Also: బాస్ వింటేజ్‌ లుక్.. అదిరిపోయిన ‘భోళా శంకర్’ పోస్టర్స్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...