హైదరాబాద్‌లో మరోసారి ఐటీ అధికారులు దాడులు

-

హైదరాబాద్‌(Hyderabad)లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు జరుపుతున్నారు. మంగళవారం తెల్లవారుజామునుంచే సోదాలు జరుపుతున్నారు. ప్రముఖ వస్త్ర దుకాణమైన కళామందిర్ సంస్థలో సోదాలు జరుపుతుంది. పన్నును భారీగా ఎగవేశారన్న ఆరోపణలతో ఈ సోదాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్నంతో పాటు ఏకకాలంలో 20 చోట్ల ఐటీశాఖ అధికారులు దాడులు జరుపుపుతున్నారు. విశాఖకు చెందిన పలు వ్యాపారుల ఇళ్లలో కూడా ఐటీ శాఖ దాడులు నిర్వహిస్తుందని చెబుతుంది. పెద్దయెత్తున పన్ను ఎగవేశారన్న సమాచారంపై ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.

- Advertisement -
Read Also: బాస్ వింటేజ్‌ లుక్.. అదిరిపోయిన ‘భోళా శంకర్’ పోస్టర్స్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...