K.A.Paul: మునుగోడులో ఒక్క రూపాయి ఇవ్వలేదు.. అయినా గెలుస్తా

-

K.A.Paul about munugode bypoii: మునుగోడులో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆయినా నేను గెలుస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ అన్నారు. నల్లగొండలో మీడియాతో ఆయన మాట్లాడారు.. దేశంలోనే మోస్ట్ కమర్షియల్ బైపోల్ మునుగోడులో జరిగిందన్నారు. పోలీసులు తనను అడ్డుకునేందుకు ప్రయత్నించారని, సీఐ చంద్రశేఖర్​రెడ్డి తనపై దాడి చేశారని ఆరోపించారు. అయితే.. పక్కనే ఉన్న ఎస్పీ పట్టించుకోకుండా ఎంకరేజ్​ చేశారన్నారు. వారు తనను ఎన్​కౌంటర్​ చేయిస్తారేమోనని భయపడ్డానని కే.ఏ.పాల్‌ పేర్కొన్నారు. ఈ ఎన్నికలో తనపై మూడు సార్లు దాడి జరిగిందన్నారు. ఉపఎన్నికలో యువత తనకే ఓటేశారని.. కనీసం 50వేల మెజార్టీతో గెలవడం పక్కా అని ధీమావ్యక్తం చేశారు.

- Advertisement -

Read also: మాకోసమైన శ్రీలంక గెలుస్తుంది

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...