MP కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

-

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం హైదరబాద్‌లోని వెంకట్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ సీనియర్ నేతల సమావేశం జరిగింది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది. సీనియర్లంతా ఎన్నికలకు రెండు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించేలా అధిష్టానాన్ని కోరాలని నిర్ణయించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి(Komatireddy Venkat Reddy) మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పని అయిపోయిందని తెలిపారు. రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ అవినీతిని వెలికి తీస్తామని తెలిపారు. కేసీఆర్(KCR) ప్రభుత్వంలో ఏ ఒక్క వర్గం కూడా ఆనందంగా లేదని అన్నారు. అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందని తెలిపారు.

Read Also: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ మరో శుభవార్త
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Palamuru Rangareddy Project | పాలమూరు ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కుదరదు: కేంద్రం

Palamuru Rangareddy Project | పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ...

Stock Market | భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి ట్రేడింగ్‌ రోజును దేశీయ స్టాక్‌ మార్కెట్‌(Stock...