Minister Mallareddy: జవహర్​నగర్​లో ఉద్రిక్తత.. మల్లారెడ్డికి చుక్కెదురు

-

Labor Minister Mallareddy padayatra in jawahar nagar: రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి పాదయాత్రను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకొన్నారు. సికింద్రాబాద్​లోని గబ్బిలాల్​పేటలో పాదయాత్ర చేస్తున్న సమయంలో అడ్డుకున్నారు. కాగా.. జవహర్​నగర్‌‌లోని సమస్యలను పరిష్కరిస్తానని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు తీర్చిందే లేదని అందుకే అడ్డుకున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 పడకల ఆస్పత్రిని నిర్మించే విషయంలో మంత్రి మల్లారెడ్డి హామీలకే పరిమితమయ్యారని ధ్వజమెత్తారు. దీంతో కాంగ్రెస్, టీఆర్​ఎస్​ నేతల మధ్య వాగ్వాదం కాస్త తోపులాటకు దారి తీసింది. దీంతో వెంటనే పోలీసులు ఇరు వర్గాల నాయకులను అదుపులోకి తీసుకువచ్చారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Gold Rates | రూ. లక్ష మార్క్ చేరుకోనున్న బంగారం ధర!!

దేశంలో బంగారం ధరలు(Gold Rates) పరుగులు పెడుతున్నాయి. మధ్యమధ్యలో స్వల్పంగా తగ్గుతూ...

Chandrababu | కార్యకర్తల్ని ఉద్దేశించి చంద్రబాబు ఎమోషనల్ స్పీచ్

టీడీపీ అభిమానులు పార్టీ ఆవిర్భావ వేడుకలను రెండు రాష్ట్రాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు....