కార్మికులకు జాతీయ భద్రత అవసరం: బండారు దత్తాత్రేయ

-

కార్మిక చట్టాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ(Bandaru Dattatreya) అన్నారు. దేశంలో కార్మికులకు జాతీయ భద్రత అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో యూసఫ్ గూడాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్ కాన్ఫరెన్స్ లో నిర్వహించిన జాతీయ సింపోజియం సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కార్మికులు మార్పు చెందాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు మెరుగైన నిర్ణయాలు తీసుకోవాలని… కార్మిక చట్టాల అమలులో కేంద్ర ప్రభుత్వం ముందుంటుందని దత్తాత్రేయ వెల్లడించారు.

Read Also:
1. జనసేన-టీడీపీ పొత్తుపై బండ్ల గణేశ్ సంచలన వ్యాఖ్యలు

Read more RELATED
Recommended to you

Latest news

Must read

భువనేశ్వరి బూతుల ఆడియో వైరల్.. తీవ్రంగా స్పందించిన టీడీపీ..

ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. పోలింగ్‌కు రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో...

వైసీపీకి భారీ షాక్.. మరో కీలక దళిత నేత రాజీనామా

ఎన్నికల పోలింగ్ వేళ అధికార వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ తగిలింది. గుంటూరు...