KTR: ఫామ్‌హౌస్ డీల్‌పై కేసీఆర్ అన్ని వివరాలు వెల్లడిస్తారు

-

Minister KTR: మునుగోడు, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీ నాయకులు ధనబలంతో కొనాలనుకుంటున్నారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలోఆయన మాట్లాడారు. బీజేపీ పై ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసినట్లు తెలిపారు. ఈ ఛార్జ్‌షీట్‌లో ఆధారాలతో కూడిన ఆరోపణలు చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది. దానిపై ఇప్పుడు మాట్లాడితే విచారణను ప్రభావితం చేస్తున్నారని అంటారు. ఈ కేసుకు సంబంధించి సందర్భాన్ని బట్టి సీఎం కేసీఆర్‌ వివరిస్తారు. ఈ విషయంలో తొందరపడొద్దని మా పార్టీ శ్రేణులకు ఇప్పటికే సూచించాను. సమయం వచ్చినప్పుడు సీఎం అన్ని వివరాలు వెల్లడిస్తారు. ప్రమాణాలతో సమస్యలు పరిష్కారం అయితే పోలీసులు, కోర్టులు ఎందుకు? అని బండి సంజయ్‌‌ని కేటీఆర్ (Minister KTR ) ప్రశ్నించారు.

- Advertisement -

Read also: బిందెలో బుసలు కొట్టిన నాగుపాము

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...