KTR: ఫామ్‌హౌస్ డీల్‌పై కేసీఆర్ అన్ని వివరాలు వెల్లడిస్తారు

-

Minister KTR: మునుగోడు, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీ నాయకులు ధనబలంతో కొనాలనుకుంటున్నారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలోఆయన మాట్లాడారు. బీజేపీ పై ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసినట్లు తెలిపారు. ఈ ఛార్జ్‌షీట్‌లో ఆధారాలతో కూడిన ఆరోపణలు చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది. దానిపై ఇప్పుడు మాట్లాడితే విచారణను ప్రభావితం చేస్తున్నారని అంటారు. ఈ కేసుకు సంబంధించి సందర్భాన్ని బట్టి సీఎం కేసీఆర్‌ వివరిస్తారు. ఈ విషయంలో తొందరపడొద్దని మా పార్టీ శ్రేణులకు ఇప్పటికే సూచించాను. సమయం వచ్చినప్పుడు సీఎం అన్ని వివరాలు వెల్లడిస్తారు. ప్రమాణాలతో సమస్యలు పరిష్కారం అయితే పోలీసులు, కోర్టులు ఎందుకు? అని బండి సంజయ్‌‌ని కేటీఆర్ (Minister KTR ) ప్రశ్నించారు.

- Advertisement -

Read also: బిందెలో బుసలు కొట్టిన నాగుపాము

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...