Minister Malla Reddy: నేడు ఐటీ విచారణకు మల్లారెడ్డి కుటుంబ సభ్యులు

-

Minister Malla Reddy son and son in law Aattend in front of income tax officials today: మంత్రి మల్లారెడ్డి ఐటీ సోదాల కేసులో ఐటీ మూడో రోజు విచారణ చేపట్టింది. ఈనేపథ్యంలో ఈరోజు ఐటీ అధికారుల ముందు మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్‌ రెడ్డి మరోసారి విచారణకు హాజరుకానున్నారు. కాగా.. మంగళవారం విచారణలో ఐటీ అధికారులు అడిగిన వివరాలతో నేడు విచారణకు హాజరుకానున్నారు. ఈ రెండు రోజుల విచారణలో కాలేజీ సీట్ల కేటాయింపుల నుంచి పేమెంట్ వివరాల వరకు అధికారులు సేకరించారు. అయితే నేడు సీట్ల పేమెంట్లు, బ్యాంకు ఖాతాలపై విచారించనున్నారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బీఆర్‌ఎస్‌కు షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన వరంగల్ మేయర్

లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి....

ఒకప్పటి ప్రత్యర్థి కోసం మద్దతుగా చంద్రబాబు ప్రచారం

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే దానికి నిదర్శనంగా చంద్రబాబు,...