Telangana | తెలంగాణ ప్రజలకు చల్లటి కబురు.. రాష్ట్రంలోకి రుతుపవనాలు ఎంట్రీ

-

గత కొద్ది రోజులుగా తీవ్ర వడగాలులతో ఇబ్బంది పడుతున్న తెలంగాణ(Telangana) ప్రజలకు ఉపశమనం కలిగించే కబురు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించింది.నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయని తెలిపింది. వచ్చే మూడ్రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నాయని పేర్కొంది. దీంతో జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు రైతులు పొలం పనులకు సిద్ధమవుతున్నారు. కాగా బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో కురిసిన వర్షంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దాంతో నగరవాసులు చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు.

- Advertisement -
Read Also:
1. పొంగులేటి కాంగ్రెస్‌లోకి రావడం మంచిదే: రేణుకా చౌదరి
2. తెలంగాణపై కొన్ని పత్రికలు విషం చిమ్ముతున్నాయి: కవిత

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Meenakshi Natarajan | ‘పేదవాడి మొఖంపై చిరునవ్వు మన పనికి రాజముద్ర’

తెలంగాణ కాంగ్రెస్ నూతన ఇన్‌ఛార్జ్‌గా మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) శుక్రవారం బాధ్యతలు...

Vallabhaneni Vamsi | ‘నా బ్యారక్ మార్చండి’.. కోర్టుకెక్కిన వంశీ

వైసీపీ నేత వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi) ప్రస్తుతం విజయవాడ జైలులో ఉన్నారు....