MP Arvind: తెలంగాణ జోలికి రావొద్దు

-

MP Arvind fires on Sajjala Ramakrishna Reddy: బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్.. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. సీఎం జగన్ తన సలహాదారుడిని మార్చుకోవాలని, ఎవరైనా సలహాదారుడిగా సజ్జలను సలహాదారుడిగా పెట్టుకుంటారా అని ప్రశ్నించారు. ఒకప్పుడు తమిళనాడు నుంచి అంధ్రప్రదేశ్ విడిపోయింది. మళ్లీ అంధ్రను తమిళనాడులో కలుపుకోవాలని చెప్పాలి అంతేతప్ప తెలంగాణ జోలికి రావొద్దు’ అంటూ మండిపడ్డారు.

- Advertisement -

తెలంగాణ, ఏపీ మళ్లీ ఉమ్మడి రాష్ట్రంగా ఉండాలన్నదే తమ విధానమని, అలా కాగలిగితే మొదట స్వాగతించేది వైసీపీ నే అని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. సజ్జల కామెంట్స్ పై తెలంగాణలోని పలువురు ప్రజాప్రతినిధులు తీవ్రంగా తప్పుపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...