munugodu by poll: ఓటు వేసిన కూసుకుంట్ల, పాల్వాయి స్రవంతి

-

Munugode by poll live updates మునుగోడు ఉపఎన్నిక 7 గంటలకు ప్రారంభం అయిన విషయం తెలిసిందే. పోలీంగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మహిళలు వృద్ధులు ఉదయం నుంచే పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌‌రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...