munugodu by poll: ఓటు వేసిన కూసుకుంట్ల, పాల్వాయి స్రవంతి

-

Munugode by poll live updates మునుగోడు ఉపఎన్నిక 7 గంటలకు ప్రారంభం అయిన విషయం తెలిసిందే. పోలీంగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మహిళలు వృద్ధులు ఉదయం నుంచే పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌‌రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

‘మరోసారి బీసీలను మోసం చేసేందుకు రేవంత్ సర్కార్ కుట్ర’ 

సమగ్ర కులగణన జరిపి, స్థానిక సంస్థల్లో బి.సి లకు 42 శాతం...

Group 1 Mains: తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్...