Munugode Bypoll: ధర్మమే గెలిచింది-మంత్రి జగదీష్ రెడ్డి

-

Munugode Bypoll Results Live Updates: మునుగోడు ఉప ఎన్నికలో ధర్మమే గెలిచిందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. మునుగోడు ప్రజలు ధర్మం వైపు ఉండి ధర్మన్ని గెలిపించారని అన్నారు. గతంలో ఎప్పుడూ లేనంతగా ప్రజలు ఓటేసి టీఆర్ఎస్‌‌ను ప్రజలు గెలిపించారని.. 13వ రౌండ్‌‌లోనూ టీఆర్ఎస్ ఆధిక్యత కనిపించిందన్నారు. మునుగోడు నుంచే బీజేపీ పతనం ప్రారంభం అయిందని జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే.. 13వ రౌండ్‌‌లో టీఆర్ఎస్‌‌కి ఆధిక్యంలో తెలంగాణ అంతటా టీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.బాణసంచా పేల్చి, నృత్యాలు చేస్తున్నారు. కాగా.. కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయింది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...