Munugode: మునుగోడులో మద్యం అమ్మకాలు..రూ.300 కోట్లు

-

Munugode liquor business 300 croreమునుగోడు ఉప ఎన్నిక వాడివేడిగా జరిగింది. అనేక చోట్ల మద్యం, డబ్బులు పంచుతున్నారని పోలింగ్ సమయంలో టీఆర్ఎస్ పై బీజేపీ బీజేపీ పై టీఆర్ఎస్ ఒకరి పై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. పోలీసులు ఎక్కడికి అక్కడ బందోబస్తును ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. అయినప్పటికి మునుగోడు ఉప ఎన్నికలో మద్యం ఏరులై పారింది పారిందని అధికారులు చెబుతున్నారు. మునుగోడులో మద్యం అమ్మకాలు.. రూ.300 కోట్లు జరిగినట్లు అధికారుల గుర్తించినట్టు తెలిపారు. అక్టోబరులో తెలంగాణ వ్యాప్తంగా రూ.3,007 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు వెల్లడించారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...