Munugodu by poll: ఓటు వేసిన బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి

-

Munugodu by poll live updates మునుగోడు ఉపఎన్నిక పోలింగ్‌‌లో తన ఓటును వేసి సధ్వినియోగం చేసుకున్నారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. పోలింగ్ కేంద్రానికి వెళ్లిన ఆయన క్యూలైన్లో నిల్చొని ఓటు వేశారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌‌రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్న విషయం తెలిసిందే. అయితే.. మునుగోడులో ఓటర్లు ఓటు వేసేందుకు ఉదయం నుంచే బారులు తీరారు. ఇప్పటికే 8 శాతం ఓట్లు నమోదు అయినట్లు తెలుస్తుంది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Mamnoor Airport | మామునూరు విమానాశ్రయం దగ్గర ఉద్రిక్తత

వరంగల్ జిల్లా మామునూరు విమానాశ్రయ(Mamnoor Airport) అభివృద్ధికి కేంద్రం ఇటీవల ఆమోదం...

Amberpet Flyover | అంబర్‌పేట ఫ్లైఓవర్ దగ్గర అగ్నిప్రమాదం.. భయాందోళనల్లో ప్రజలు

అంబర్‌పేట ఫ్లైఓవర్(Amberpet Flyover) సమీపంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫ్లైఓవర్ నిర్మాణ...