ముగిసిన అంత్యక్రియలు.. దివికేగిన తారకరత్న

-

Tarakaratna: నందమూరి తారకరత్న అంత్యక్రియలు హైదరాబాద్ లోని మహాప్రస్థానంలో కొద్దిసేపటి క్రితం ముగిశాయి. కుటుంబ సభ్యులు, అభిమానుల అశ్రునయనాల మధ్య తారకరత్న కు తుది వీడ్కోలు పలికారు. ఫిలింఛాంబర్ నుంచి తారకరత్న అంతిమయాత్ర ప్రారంభం కాగా.. నందమూరి బాలకృష్ణ ఆయన పాడె మోశారు. తారకరత్న తండ్రి మోహనకృష్ణ చేతులమీదుగా అంత్యక్రియలు నిర్వహించారు. జనవరి 27న తీవ్ర గుండెపోటుకు గురైన తారకరత్న.. బెంగుళూరు నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతూ ఈ నెల 18న కన్నుమూశారు.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే మాడి మసైపోతావ్: సీఎం రేవంత్ రెడ్డి

20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ట‌చ్‌లో ఉన్నార‌ంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై...

బీఆర్ఎస్‌ పార్టీకి మరో షాక్.. కాంగ్రెస్‌లో చేరునున్న ఎమ్మెల్యే..

లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలింది. బీఆర్ఎస్...