Nirmal district: 26 మందితో వెళుతున్న ప్రైవేట్ బస్సు దగ్ధం

-

Adilabad in Nirmal district private bus completely burn: నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని గంజాల్ టోల్ ప్లాజా వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఈ రోజు తెల్లవారుజామున పూజ ట్రావెల్స్‌కు చెందిన బస్సులో మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయానికి బస్సులో 26 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్ ఉన్నారు. కాగా…బస్సులో ఉన్న వారంతా సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. బస్సు నాగ్ పూర్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. బస్సులో ఏర్పడిన షాట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...