Nirmal district: 26 మందితో వెళుతున్న ప్రైవేట్ బస్సు దగ్ధం

-

Adilabad in Nirmal district private bus completely burn: నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని గంజాల్ టోల్ ప్లాజా వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఈ రోజు తెల్లవారుజామున పూజ ట్రావెల్స్‌కు చెందిన బస్సులో మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయానికి బస్సులో 26 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్ ఉన్నారు. కాగా…బస్సులో ఉన్న వారంతా సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. బస్సు నాగ్ పూర్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. బస్సులో ఏర్పడిన షాట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TDP final List: టీడీపీ అభ్యర్థుల తుది జాబితా విడుదల 

తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల తుది జాబితాను(TDP final List) విడుదల చేసింది....

Manchu Manoj | “పవన్ కళ్యాణ్ అన్నకి ఆల్ ది బెస్ట్”: మంచు మనోజ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి తాజాగా హీరో మంచు మనోజ్(Manchu...