MLC Elections | తెలంగాణలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

-

MLC Elections | తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు ముందే మరో ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. దీంతో ఇరువురు ఆ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న ఈ రెండు స్థానాలను భర్తీ చేసేందుకు సీఈసీ సిద్ధమైంది.

- Advertisement -

Notification for MLC Elections : 

జనవరి 18- నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ

జనవరి 19- నామినేషన్ల పరిశీలన

జనవరి 22- నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ

జనవరి 29- పోలింగ్‌, కౌంటింగ్‌

ఈ రెండు స్థానాలను ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశముంది. దీంతో ఈ పదవులను దక్కించుకునేందుకు హస్తం నేతలు తీవ్రంగా పోటీపడుతున్నారు.

Read Also: బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరనున్న కీలక నేత..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...