SLBC లో మృతదేహాలు లభించాయా? లేదా?

-

ఎస్ఎల్‌బీసీ(SLBC) ప్రమాదం సమయంలో సొరంగంలో చిక్కుకున్న కార్మికులకు గుర్తించారు. వారి మృతదేహాలను అధికారులు బయటకు తీసే ప్రక్రియ ప్రారంభించారు. జీపీఆర్ టెక్నాలజీని వినియోగించి వారి మృతదేహాలను గుర్తించడం జరిగింది. మూడు మీటర్ల లోతు బురదలో కార్మికుల మృతదేహాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ వార్తలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అయితే ఈ వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని జిల్లా కలెక్టర్ తేల్చి చెప్పారు. అవన్నీ కూడా అబ్దపు వార్తలేనని వెల్లడించారు. వీటిని నమ్మొద్దని, కార్మికుల మృతదేమాలను గుర్తించడం అనేదీ ఏమీ జరగలేదని అన్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు.

- Advertisement -

SLBC | మృతదేహాలను గుర్తించారన్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని జిల్లా కలెక్టర్ శుక్రవారం రాత్రి స్పష్టం చేశారు. ఇటువంటి వార్తలను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. అదే విధంగా మీడియా సంస్థలు కూడా వార్తలు ప్రచురించే ముందు ఒకసారి నిజానిజాలు తెలుసుకోవాలని చెప్పారు.

Read Also: కిషన్ రెడ్డి.. తెలంగాణకు సైంధవుడిలా తయారయ్యారు
Follow Us : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YS Sharmila | ఏపీ బడ్జెట్‌పై వైఎస్ షర్మిల రియాక్షన్ ఇదే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ను(AP Budget) శుక్రవారం అసెంబ్లీ ప్రవేశపెట్టారు. కూటమి ప్రభుత్వం...

Revanth Reddy | కిషన్ రెడ్డి.. తెలంగాణకు సైంధవుడిలా తయారయ్యారు

తెలంగాణకు ప్రాజెక్ట్‌లు రాకుండా కేంద్రమంత్రి కిషన్ రెడ్డే అడ్డుపడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్...