PM Modi: నేడు తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన

-

PM Modi Telangana tour pm modi will visit ramagundam fertilizer factory: నేడు తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. ఈ క్రమంలో ఎస్‌పీజీ రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్నినిఘా వర్గాలు పర్యవేక్షిస్తున్నాయి. కేంద్ర బలగాలు, ఐబీ అధికారులు గోదావరిఖనికి చేరుకుని ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. రామగుండంలో రూ.6 వేల కోట్లతో నిర్మించిన ఎరువుల కర్మాగారాన్ని ఈ రోజు ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. విశాఖలో పర్యటన ముగిసిన అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు విశాఖ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్‌‌కు చేరుకోంటారు. మధ్యాహ్నం 3.20కు రామగుండం ఆర్‌‌ఎప్‌‌సీఎల్‌‌ కు చేరుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3.45కు ఎన్‌‌టీపీసీ సభా స్థలానికి చేరుకుంటారు. అక్కడ ప్రధాని మోదీ ప్రసంగం ఉంటుంది.

- Advertisement -

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...