Bharat Jodo Yatra: నేడు భారత్ జోడో గర్జన సభ.. రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి

-

Rahul Gandhi Resumed Telangana leg of Bharat Jodo Yatra to enter maharashtra later today: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర నేటితో తెలంగాణలో ముగియనుంది. ఈ సందర్భంగా కామారెడ్డి మద్నూర్ మండలం మేనూరు వద్ద భారత్‌ జోడో గర్జన పేరుతో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభ సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభం కానుంది. కాగా.. ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు సభకు తరలివస్తున్నారు. సభ అనంతరం తెలంగాణలో రాహుల్‌ గాంధీ యాత్ర ముగిసి… పూరై మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుంది. కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఈ సభకు తరలిరావాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...