Bharat Jodo Yatra: నేడు భారత్ జోడో గర్జన సభ.. రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి

-

Rahul Gandhi Resumed Telangana leg of Bharat Jodo Yatra to enter maharashtra later today: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర నేటితో తెలంగాణలో ముగియనుంది. ఈ సందర్భంగా కామారెడ్డి మద్నూర్ మండలం మేనూరు వద్ద భారత్‌ జోడో గర్జన పేరుతో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభ సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభం కానుంది. కాగా.. ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు సభకు తరలివస్తున్నారు. సభ అనంతరం తెలంగాణలో రాహుల్‌ గాంధీ యాత్ర ముగిసి… పూరై మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుంది. కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఈ సభకు తరలిరావాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...