అలర్ట్: ఏ క్షణంలో అయినా వర్షం పడే చాన్స్!

-

Rain Alert |తెలుగు రాష్ట్రాల ప్రజలను వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. తెలుగు రాష్ట్రాల మీదుగా ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఉరుములతో కూడిన జల్లులుపడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ఆదివారం ప్రకటించింది. గంటకు 30 కిలీమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. కాగా ఆదివారం రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. కృష్ణా, తూర్పు గోదావరి, విజయనగరం, అనకాపల్లి, శ్రీకాకుళం, ప్రకాశం, కాకినాడ, ఎన్టీఆర్‌, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

- Advertisement -
Read Also: ఈ సమస్యలు ఉన్నవారు పుట్టగొడుగులు అస్సలు తినకూడదు 

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...