BRS పై Revanth Reddy కేసు… కోర్టు నిర్ణయం ఇదే

-

Revanth Reddy files case against TRS Party Change in Delhi High Court:  టీఆర్ఎస్ బీఎస్ఆర్(BRS) గా మార్పును వ్యతిరేకిస్తూ టీపిసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి ఢిల్లీ హై కోర్ట్ లో వేసిన కేసుపై  నేడు వాదనలు జరిగాయి. మార్పు సమయంలో ఏమైనా అభ్యంతరాలు ఉంటె డిసెంబర్ 6 లోపు తెలపాలని కోరింది ఈసీ. ఆ అంశంపై స్పందించిన రేవంత్ రెడ్డి.. బంగారు కూలీ పేరుతో నిధులు సమీకరణ పై గతంలో కేసు వేసినట్లు పేర్కొన్నారు. ఆ తీర్పు వచ్చేవరకు టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చవద్దంటూ ఈసీ కి పిర్యాదు చేసారు.

- Advertisement -

రేవంత్ రెడ్డి(Revanth Reddy) పిటిషన్ ను పట్టించుకోకుండా టీఆర్ఎస్ ను బీఆర్ఎస్(BRS) గా మారుస్తూ కేసీఆర్ కు ఈసీ లేఖ ఇచ్చింది. దీంతో ఢిల్లీ హై కోర్ట్ లో రేవంత్ రెడ్డి వేసిన కేసు విచారణకు వచ్చింది. ఈ కేసులో ఏయే శాఖలపై మీకు అభ్యంతరాలు ఉన్నాయో ఆ శాఖలపై పిటిషన్లను వేసుకోవచ్చని స్వేచ్ఛను ఇచ్చింది కోర్ట్.

Read Also: కాంగ్రెస్ లో భారీ సంక్షోభం.. సీతక్క సహా 12 మంది కీలక నేతలు రాజీనామా 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...