Revanth Reddy | తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

-

తెలంగాణ ప్రజలకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) బహిరంగ లేఖ రాశారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరగనున్న తన ప్రమాణస్వీకారానికి ప్రజలంతా రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. “ప్రజలకు అభినందనలు. విద్యార్థుల పోరాటం, అమరుల త్యాగం, శ్రీమతి సోనియాగాంధీ ఉక్కు సంకల్పతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మనందరి ఆకాంక్షలు నేరవేర్చే ఇందిమ్మ రాజ్య స్థాపనకు సమయం ఆసన్నమైంది.

- Advertisement -

రాష్ట్రంలో ప్రజాస్వామ్య, పారదర్శక పాలన అందించేందుకు బలహీన వర్గాలు, దళిత, గిరిజన, మైనారిటీ, రైతు, మహిళ, యువత్ సంక్షేమ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మీ అందరి ఆశీస్సులతో 2023 డిసెంబర్ 7న, మధ్యాహ్నం 1.04 గంటలకు హైదరాబాద్ ఎల్బీ సేడియం(LB Stadium)లో ప్రజా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయబోతోందని రేవంత్ తెలిపారు. ఈ మహోత్సవానికి రావాల్సిందిగా అందరికీ ఇదే ఆహ్వానం” రేవంత్(Revanth Reddy) లేఖలో పేర్కొన్నారు.

Read Also: రేపు తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సల్మాన్ ఖాన్ కాల్పుల కేసులో భారీ ట్విస్ట్

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) ఇంటి ముందు జరిగిన కాల్పుల...