ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బండి సంజయ్‌ అనుచరుడికి సిట్‌ నోటీసులు

-

SIT gives notices to Bandi Sanjay follower srinivas in MLA’s Case: తెలంగాణలోని ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్‌ దర్యాప్తు వేగం పెంచింది. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అనుచరుడు శ్రీనివాస్‌కు సిట్‌ అధికారులు నోటీసులు ఇచ్చింది. సీఆర్‌పీసీ 41 కింద శ్రీనివాస్‌కు నోటీసులు ఇచ్చిన సిట్‌.. ఈ నెల 21న సిట్‌ ముందు హాజరు కావాలని నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. రామచంద్రభారతి, సింహయాజీలకు ఫ్లైట్‌ టికెట్‌ శ్రీనివాస్‌ బుక్‌ చేశాడనే ఆరోపణల నేపథ్యంలో శ్రీనివాస్‌కు సిట్‌ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో సోదాలు సిట్‌ సోదాలు నిర్వహించింది. ఈ కేసులో మరో నిందితుడిగా అనుమానిస్తున్న జగ్గుస్వామి కోసం అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ద్రవిడ్ మెసేజ్‌తో భావోద్వేగానికి గురైన గంభీర్

టీమిండియా హెడ్ కోచ్ గంభీర్(Gautam Gambhir) శిక్షణతో తొలి సిరీస్ ఆడటానికి...

‘యానిమల్’ విమర్శలపై స్పందించిన రణ్‌బీర్

Ranbir Kapoor | బాలీవుడ్‌లో బాక్సాఫీస్‌ను ఊచకోత కోసిన సినిమాల్లో ‘యానిమల్(Animal)’...