SIT gives notices to Chitralekha: నందకిశోర్ భార్యకు నోటీసులు జారీ

-

SIT gives notices to Chitralekha Nandakishore’s wife in MLA’s Case: తెలంగాణలోని ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్‌ దర్యాప్తు వేగం పెంచింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన నందు కిశోర్, రామచంద్ర భారతి, సింహయాజీ స్వామిజీలను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం సిట్ అధికారులు నందకిశోర్ భార్య చిత్రలేఖకు, అలాగే వారితో సంబంధం ఉన్న అడ్వకేట్ ప్రతాప్ గౌడ్‌కు నోటీసులు జారీ చేశారు. అయితే.. మంగళవారం సిట్ అధికారులు బండిసంజయ్ అనుచరుడు అడ్వకేట్ శ్రీనివాస్‌ను విచారణ చేసిన విషయం తెలిసిందే..

- Advertisement -

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తెలంగాణలో ప్రధాని మోదీ ఎన్నికల పర్యటన ఖరారు

తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. మెజార్టీ...

Inter Results | తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి

తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని...