Sushi infra : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి షాక్.. జీఎస్టీ అధికారులు

-

State Gst Officials Searched Sushi infra belonging to komatireddy rajagopal: బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్లే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన సుశి ఇన్‌‌ఫ్రాలో రాష్ట్ర జీఎస్టీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అయితే.. ఈ సోదాలు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనసాగుతున్నట్లు సమాచారం. కాగా 20 మంది స్టేట్ జీఎస్టీ అధికారుల బృందం సుశీ ఇన్‌ఫ్రాలోని పలు రికార్డ్‌లను తనిఖీ చేస్తున్నట్లు తెలుస్తుంది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...