Sushi infra : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి షాక్.. జీఎస్టీ అధికారులు

-

State Gst Officials Searched Sushi infra belonging to komatireddy rajagopal: బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్లే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన సుశి ఇన్‌‌ఫ్రాలో రాష్ట్ర జీఎస్టీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అయితే.. ఈ సోదాలు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనసాగుతున్నట్లు సమాచారం. కాగా 20 మంది స్టేట్ జీఎస్టీ అధికారుల బృందం సుశీ ఇన్‌ఫ్రాలోని పలు రికార్డ్‌లను తనిఖీ చేస్తున్నట్లు తెలుస్తుంది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

భువనేశ్వరి బూతుల ఆడియో వైరల్.. తీవ్రంగా స్పందించిన టీడీపీ..

ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. పోలింగ్‌కు రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో...

వైసీపీకి భారీ షాక్.. మరో కీలక దళిత నేత రాజీనామా

ఎన్నికల పోలింగ్ వేళ అధికార వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ తగిలింది. గుంటూరు...