Supreme court: ఫాంహౌజ్ కేసులో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

-

Supreme court Reluctance Interfere Trs Mlas case: తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. కాగా ఈ అంశంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీం (Supreme court)  విముఖత చూపింది. కాగా.. నిందితుడు రామచంద్ర భారతి వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. కేసు విచారణ దశలో ఉందని.. జోక్యం చేసుకోలేమని జస్టిస్ గవాయి అన్నారు. కావాలంటే రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించవచ్చని ఆ హక్కు పిటిషనర్‌కు ఉందని సూచించారు. హైకోర్టు బెయిల్‌ ఇస్తుంది కదా అని వ్యాఖ్యానించారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బీఆర్‌ఎస్‌కు షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన వరంగల్ మేయర్

లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి....

ఒకప్పటి ప్రత్యర్థి కోసం మద్దతుగా చంద్రబాబు ప్రచారం

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే దానికి నిదర్శనంగా చంద్రబాబు,...