గవర్నర్ ని కలిసిన తీన్మార్ మల్లన్న వైఫ్

-

Teenmar Mallanna Wife |తీన్మార్ మల్లన్న భార్య మమతా గవర్నర్ తమిళిసై ను కలిశారు. రాష్ట్ర పోలీసులు తన భర్తను అక్రమంగా అరెస్ట్ చేసారని పిర్యాదు చేసిన మమత. అక్రమ కేసులు పెట్టి చంచల్ గూడా జైలుకు తరలించారని తెలిపారు. అక్కడ మల్లన్న కు ప్రమాదం పొంచి ఉందని చెప్పారు. పోలీసులపై నమ్మకం లేదని.. మల్లన్న పై పెట్టిన కేసులపై సిబిఐ తో విచారణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు మమత(Teenmar Mallanna Wife) తెలిపారు.

- Advertisement -

Q న్యూస్ ఆఫీస్ పై దాడి చేసిన సాయి కిరణ్ గౌడ్ ని కొందరు స్థానికులు పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించగా.. అతని ఫిర్యాదుమేరకు మల్లన్నను అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. తనపై హత్యాయత్నం చేసినట్లు సాయి కిరణ్ గౌడ్ ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. అదేవిధంగా డ్యూటీ లో పోలీస్ కానిస్టేబుల్ విధులకు ఆటంకాలు కలిగించారని మరో కేసు పై కూడా అరెస్ట్ చేసిన పోలీసులు. మల్లన్న, Q న్యూస్ సిబ్బంది సుదర్శన్, ఇతర సిబ్బందిపై కేసు నమోదు చేసి 14 రోజుల రిమాండ్ పై చంచల్ గూడ జైలు కు తరలించిన విషయం తెలిసిందే.

Read Also: కౌలు రైతులను కూడా ఆదుకుంటాం.. కేసీఆర్ కీలక హామీ

Follow us on: Google News  Koo

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

రూ.100కోట్లు చేర్చడంలో కవితదే కీలక పాత్ర.. ఈడీ సంచలన ప్రకటన..

ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam)లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితదే కీలక...

Nithin | హిట్ కాంబో రిపీట్ చేస్తున్న నితిన్.. ఈసారి కూడా బ్లాక్‌ బస్టరేనా..!

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Nithin) ప్రస్తుతం సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు....