Vemulawada Temple | వేములవాడ అభివృద్ధికి రూ.127 కోట్లు

-

వేములవాడ ఆలయ(Vemulawada Temple) అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసింది. అభివృద్ధి పనులను శరవేగంగా ప్రారంభించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే రూ.127.65 కోట్ల నిధులను మంజూరు చేసింది ప్రభుత్వం. ఈ అభివృద్ధి పనుల్లో శ్రీరాజరాజేశ్వర ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తులకు సకల సదుపాయాలను కూడా మరింత విస్తరంగా మెరుగుపరచాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇందు కోసం ఇప్పటికే రూ.76 కోట్లు కేటాయించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

- Advertisement -

వేములవాడ ఆలయం(Vemulawada Temple) నుంచి మూలవాగు బ్రిడ్జ్ వరకు రోడ్ల విస్తరణ చేపట్టనున్టన్లు కూడా వెల్లడించిందీ ప్రభుత్వం. ఇందుకోసం భూసేకరణను కూడా ఇప్పటికే చేపట్టినట్లు తెలిపారు అధికారులు. ఈ భూసేకరణకు రూ.47.85 కోట్లు మంజూరు చేసింది ప్రభుత్వం. దాంతో పాటుగానే బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల వరకు డ్రైనేజీ నిర్మాణం కోసం రూ.3.8 కోట్ల నిధులు విడుదల చేసిందని అధికారులు వెల్లడించారు.

Read Also: హైదరాబాద్‌లో ఐటీ సోదాలు.. ఎక్కడంటే..
Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YS Jagan | అసెంబ్లీలో అడుగు పెట్టడానికి జగన్ రెడీనా!

అధికారం చేజారిన తర్వాత జగన్(YS Jagan).. అసెంబ్లీ మొఖం కూడా చూడలేదు....

SLBC Tunnel | ఎస్‌ఎల్‌బీసీ ఘటన.. ఎనిమిది మంది గల్లంతు

శ్రీశైలం ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రాజెక్ట్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది....